
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి, వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చే…

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి, వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చే…

నీటి సంరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు "తెలంగాణ జలసిరి" కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను శుక్రవారం జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించా…

మంచిర్యాల హమాలివాడలోని శ్రీశ్రీశ్రీ కట్ట పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా జరగనుంది. జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటలకు అమ్మవారికి బోనం సమర్పణతో ఈ వేడు…

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని LIC కాలనీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ …

స్థానిక మంచిర్యాల పట్టణంలో బిజెపి నేత ముల్కల మల్లారెడ్డి పార్థివదేహానికి ఎమ్మెల్సీ అంజి రెడ్డి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని, మల్లారెడ్డి పార్ట…

మంచిర్యాల - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వ…

మంచిర్యాల నగరంలో పశువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడంపై నగరపాలక సంస్థ కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయ…

జైపూర్ మండలం వేలాల గ్రామంలో NH-163G జాతీయ రహదారి విస్తరణ పనులు, వర్షాల వల్ల ఏర్పడుతున్న రవాణా, డ్రైనేజీ సమస్యలపై గ్రామ సర్పంచ్ డేగ స్వప్న రాష్ట్ర మంత్రి డాక్టర…

మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, వారి కోరిక మేరకు ముప్పిరితోట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయర…

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్/నార్కోటిక్ బృందం మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసింది. ఈ ఆపరేషన్ల…

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ బృందం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు నింద…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా వంగపల్లి రవీందర్రావు నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పా…

దొంగతనాలను నివారించేందుకు సీసీ కెమెరాలు, భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం పోలీసుల బృందం జువెలరీ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు న…

ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఒక కీలక సమావే…

జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "డ్రగ్ అబ్యూస్ – మాదకద్రవ్యాల దుర్వినియోగం"పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డి. రాజలక్ష్మి, జిల్లా వైద్…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వాహనాలకు సంబంధించిన పాత స్పేర్ పార్ట్స్, టైర్లు, బ్యాటరీలు, ఇంజిన్ ఆయిల్ వంటి వాటిని బహిరంగ వేలం వేయనున్నట్లు పోలీస్…

జిల్లాలో వరి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. గురువారం ఆయన జన్నారం,…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించ…

జైపూర్ మండలం ఇందారం గ్రామం, దొరగారిపల్లె 4, 5, 6 వార్డుల్లో వర్షాల నేపథ్యంలో మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో …

మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్గా రామగిరి బానేశ్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకాని…