
ఓటు నమోదు ప్రక్రియకు ఆగస్టు 3 చివరి తేదీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటున…

ఓటు నమోదు ప్రక్రియకు ఆగస్టు 3 చివరి తేదీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటున…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ సుందరయ్య కాలనీలో ఆషాఢమాస బోనాల జాతర అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ శ్రీ దర్ని…

రేపు జరగనున్న గురుపౌర్ణమి పండుగ సందర్భంగా, ఈ రోజు సాయి బాబాను పురవీధుల్లో మహిళలు కోలాటాలు వేస్తూ భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భ…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన దుస్తులను సకాలంలో అందించాలని జిల్లా …

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. …

మక్తల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి బూత్ లెవల్ ఏజెంట్లతో (BLA) సమీక్ష నిర్వహి…

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వరి సాగు కష్టతరంగా మారిన నేపథ్యంలో, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచ…

సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కిరణ్ రాజ్ కుమార్ మంగళవారం ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించి, ఉద్యోగులు, కార్మికులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై …

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు అందించబడ్డాయని, రూ.52 కోట్లతో ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యంతో ఆధునీకరించే …

రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా 'ఫ…

ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ శ్రీ మహమ్మద్ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో, ఉపసర్పంచ్ శ్రీ ఎల్కటూరి శివ చేతుల మీదుగా 1వ వార్డు సభ్యులు ముక్త సంతోష్ గారి…

మంచిర్యాల పట్టణంలోని అడ్డా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొర…

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో చారిత్రక నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మం…

జైపూర్ మండలం పానూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం భూమి కబ్జాకు గురవుతోందన్న ఆరోపణలపై MPDO సత్యనారాయణ స్పందించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అలసత్వం …

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్ల…

తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు రాయచూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూరు-కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై ఇ…

ప్రపంచ హెపటైటిస్ బి కాలేయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు …

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు…

మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలో 'జలసిరి కార్యక్రమం' కింద నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు, బోరు రీఛార్జ…