
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ప్…

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ప్…

మంచిర్యాల జిల్లా ఇరిగేషన్ శాఖలో నూతనంగా చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ AVVS నరసింహారావును టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి…

ఇరిగేషన్ శాఖలో డివిజన్ నెంబర్ వన్ ఎకౌంటు ఆఫీసర్గా మంచిర్యాలకు పదోన్నతి పొందిన జి. అశోక్ గారికి టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువ…

కరీంనగర్ డివిజన్ ఎల్ఐసి ఏజెంట్ల సమైక్య కార్యవర్గ సమావేశం రేపు మంచిర్యాలలో జరగనుంది. 14,000 మంది ఏజెంట్ల సమస్యలపై చర్చించే ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రధాన కార్య…

మంచిర్యాల: శ్రీశ్రీశ్రీ కాళీమాత అష్ట కాలభైరవ దేవాలయం ఆధ్వర్యంలో, అగోరి గురు రఘు స్వామి గారి పర్యవేక్షణలో జరగనున్న "కుమ్మరి సంఘం బోనాల వేడుకల" ప్రచార పోస్టర్లను…

ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని భీమారం మండలంలోని మ…

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి మండ…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నెన్నెల పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి…

జైపూర్ మండలం ఇందారం గ్రామ ZPSS ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ ఆకస్మికంగా సందర్శించి, తరగతి గదులు, వంటగది, వాష్రూమ్ల పరిశు…

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో గల ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శిం…

మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, నీలాయపల్లి గ్రామానికి చెందిన CPI గ్రామ కార్యదర్శి ఎడ్ల గోపాల్ గారి కోడలు, ఎడ్ల దేవి అనారోగ్యంతో మరణించడంతో CPI తాండూర్ మండల నా…

59వ డివిజన్ ప్రజలకు SIR ఫారాలపై అవగాహన కల్పించేందుకు కార్పొరేటర్ శ్రీ మాదంశెట్టి సత్యనారాయణ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. SIR ఫారం ఎలా నింపాలో తెలియన…

యాసను చూసి మనిషిని కొలవరాదని, ఎందుకంటే యాస వెనుక ఒక ఊరి ఊపిరి, ఆ ఊరి మట్టి పరిమళం, తరతరాల మమకారం, మనసుల మధురం ఉంటాయని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్ట…

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకే చేరేలా చూడాలని, ప్రభుత్వ వనరులను అక్రమంగా మళ్లించడం, నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకల…

జైపూర్ మండలం వేలాల గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను హైదరాబాద్ CEO కార్యాలయం నుండి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఎం. జయచంద్ర రెడ్డి, జైపూర్ తహసీల్దార్ వనజ రెడ్డి …

జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళ…

మంచిర్యాలలోని రాముని చెరువు పార్క్లో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఐదుగురు వ్యక్తులను షీ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర…

మంచిర్యాల పట్టణంలో మంగళవారం మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ ముదిరాజ్కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జక్కుల…

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర…

సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మ…