
ఓటు నమోదు ప్రక్రియకు ఆగస్టు 3 చివరి తేదీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును ఇష్టమైన చోట నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు నమోదు చేసుకోకపోతే పూర్తి పౌర హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.



















