
దేశంలోనే సుస్థిర స్థానం సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం, అహింసాయుత మార్గంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సాధించుకున్నామని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



















