
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐ, పిసి ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ప్రారం…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐ, పిసి ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ప్రారం…

తాళం వేసిన ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన నిందితుడిని రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గేట్ నెంబర్ 68 రేపల్లెవాడ రైల్వే గేటును మూసివేయవద్దని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే, దక్షిణ మధ్య రైల్వే అధికార…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1908 రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా 22-ఏ సెక్షన్ తీసుకువచ్చిందని, ఇది కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికి మాత్రమే ఉప…

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించే నేత్రదాన అవగాహన వారోత్సవాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా…

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం…

లక్షెట్టిపేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో జప్తు చేయబడిన ఆరు ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలం కా…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్య…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రూ.1.39 కోట్ల నిధులతో చేపట్టనున్న డ్రైన్ ప్లాట్ ఫాం, మరుగుదొడ్ల బ్లాక్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్, ప…

పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయ బృందంతో కలిసి పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ విద్యా యాత్రలో భాగంగా విద్యార్థులు పంటల సా…

జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి ముదిరాజ్, పొన్నం ప్రభాకర్, మాజీ ముదిరాజ…

పచ్చదనాన్ని కాపాడటం, మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మం…

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆధ్వర్యంలో ఈ నెల 27న నస్పూర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ఆందోళనకు సుమారు 3,000 మంది ఉద్యోగులు…

తెలంగాణ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, …

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ శ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలు మా…

మందమర్రి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ఈ నెల 25న పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ …

రాష్ట్ర పిలుపు మేరకు తేది 27/08/2026 న నిర్వహించనున్న మహా ధర్నా, నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈరోజు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంచి…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీలాద్-ఉన్-నబీ (ఈద్-ఎ-మిలాద్) పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ…

లక్షెట్టిపేట్ మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామం నుండి దౌడపల్లి గ్రామం వరకు సుమారు 2.89 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీట్ రోడ్ మరియు సిమెంట్ రోడ్డు నిర్…

ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సోమవారం…