
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, మంచిర్యాల బైపాస్ రోడ్ లోని అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.



















