
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న రామగిరి శ్రీనివాస్ను, గాండ్ల సమ్మయ్యను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడు తేజవత్ రాంబాబు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.



















