
జిల్లాలో పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కోర్ట…

జిల్లాలో పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కోర్ట…

మంచిర్యాల జిల్లా మండలం లింగాపూర్, దమ్మన్నపేట, తానిమడుగు గ్రామాల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్…

గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నా…

గోదావరిఖని బస్సు స్టాండ్ అవుట్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 1.050 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద…

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం కింద మంచిర్యాల డివిజన్ స్థాయి రైతు శిక్షణా కార్యక్రమం మంగళవారం, 15.09.2026న లక్షెట్టిపేట రైతు వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా గోల్కొండ కోట నుంచి మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రజలను…

జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కోర్టును ఏర్పా…

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన విద్యా, క్రీడా సామగ్రితో కూడిన కిట్లను రాష్ట్ర మంత్రి గడ…

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వ…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్, ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని ని…

చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వాహనాల నిర్వహణ, పనితీరుపై సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష నిర్వహించారు. వాహనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా, సేవలకు ఆటం…

టీఎన్జీవో హౌసింగ్ కాలనీ, నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద శ్రీమతి అయిత తులసి భాయి, కీ.శే. రాజయ్య గార్ల స్మారకార్థం మహా అన్నదానం జరిగింది. ఈ కార…

పట్టణంలో జెండా చౌరస్తా నుండి మజీద్ చౌరస్తా వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు బుధవారం పరిశ…

పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు…

మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్, సాగునీటి సమస్యలు, జాతీయ రహదారి 63 నిర్మాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖండిస్త…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్, గాంధీనగర్ సినిమా వాడలో ప్రభుత్వ హై స్కూల్కు వెళ్లే రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు …

మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి సభ్యులు స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంత పద్మనాభ చతుర్థి సందర్భంగా ఈ నెల 25న జరగన…

టీఎన్జీవో కాలనీ నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యం బంకమట్టి శ్రీ సిద్ధి వినాయక మహాగణపతిని వైభవంగా ప్రతిష్టించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, …

తెలంగాణ రక్షణ సేన () జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారిని నియమిస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం ప…