
మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.



















