పెద్దపల్లి, 2026-07-26
ఎలిగేడు మండలం ముప్పిరితోట, సుల్తనబద్ మండలం నీరుకుల్ల, గట్టపల్లి, కనుకుల, మరుతీనగర్ గ్రమల్లో ఇటీవల అనరోగ్యం, ప్రమదవశత్తు మరణించిన వరి కుటుంబలకు పెద్దపల్లి శసనసభ్యులు చింతకుంట విజయ రమణరవు ఆదివరం నడు పరమర్శించరు. మరణించిన వరి చిత్రపటలకు పూలమలలు వేసి, నివళులు అర్పించి, వరి కుటుంబ సభ్యులకు తన ప్రగఢ సనుభూతిని, సంతపన్ని తెలియజేశరు.
ఎలిగేడు మండలం ముప్పిరితోట, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గట్టపల్లి, కనుకుల, మారుతీనగర్ గ్రామాల్లో ఇటీవల అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదివారం నాడు పరామర్శించారు. మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.











