జనగణన-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు, మొదటి విడతలో ఇండ్ల గణన, రెండవ విడతలో జనగణన జరుగుతుందని తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now