ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించిన నేపథ్యంలో, మంచిర్యాలలోని ఆర్యవైశ్య సంఘాలు, వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now