
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. మంగళవారం హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.



















