వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం మందమర్రి మండలం అందుగులపేటలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించిన ఆయన, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



