సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మానసనేని లింగయ్య (75) శుక్రవారం రాత్రి మృతి చెందారు.
లింగయ్య 2007లో సింగరేణిలో పదవీ విరమణ చేశారు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భార్య లక్ష్మి 2022లో మృతి చెందినప్పటి నుంచి లింగయ్య ఒంటరిగా జీవిస్తున్నారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.












