
ఢిల్లీలో నిర్వహించిన గోమాత ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కామాఖ్య దేవాలయ ని…

ఢిల్లీలో నిర్వహించిన గోమాత ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కామాఖ్య దేవాలయ ని…

రామగుండం నియోజకవర్గంలో ప్రతిపాదిత పవర్ ప్లాంట్, ఈఎస్ఐ ఆస్పత్రి, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, ర…

మంచిర్యాల కార్పొరేషన్ 54వ డివిజన్ పరిధిలోని గోపాల్ వాడ క్యాబిన్ ఏరియాలో జరుగుతున్న బంజారా తీజ్ ఉత్సవాలలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న…

పూజిత ఎన్క్లేవ్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ ప్యానెల్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాసాని వీరేష్ …

టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని నాంపల్లి టీఎన్జీవో భవన్లో, మంచిర్యాలలో ఘనంగా కేక్…

రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశ…

మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, రసూల్పల్లి గ్రామంలో పెద్దపల్లి ఏసీపీ శ్రీ గజ్జి కృష్ణ యాదవ్ గారి తండ్రి దివంగత గజ్జి ఐలయ్య గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహి…

శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు, గృహహింస కేసులో నిందితుడైన అక్కపెల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌరవ 2వ అదనపు మెజిస్ట్రేట్ న…

నీలి కండువా కప్పుకొని మరొక దళిత నాయకుడిని విమర్శించడం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా మాట్లాడితే సహించేది లేదని బిఆర్ఎస్వి జిల్లా మాజీ అధ్యక్షుడు బడికెల శ్రవణ…

న్యూఢిల్లీలోనిజంతర్మంతర్వద్దసహారాబాధితులుతమడిపాజిట్లవిడుదలకోరుతూనిరసన. సంఘీభావం తెలిపిన ఎంపీ గడ్డం వంశీకృష్ణచేపట్టారు.ఈకార్యక్రమంలోపాల్గొన్నపార్లమెంట్సభ్యుడు,బ…

హైకోర్టు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ముదిరాజ్ ముద్దుబిడ్డగా పేరుగాంచిన శ్రీ డీఎల్ పాండు ముదిరాజ్ గారి జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా ముదిరాజ్ సంఘం ఆ…

సాగునీరు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే యూరియా, డీఏపీ వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిం…

ఈరోజు తేదీ 03/8/26.....ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న వంతెనలను మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు క్షేత్రస్థాయిలో ప…

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన 14 వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష…

రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న 14 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ …

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కీలకపాత్ర పోషించారని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం…

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆయన జయంతి సందర్భంగ…

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల జోన్లోని బెల్లంపల్లి సబ్-డివిజనల్ (ఏసీపీ) కార్యాలయాన్ని గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సం…

తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ఐడీఓసీ కార్యాలయ…

మందమర్రి ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కీ.శే. శ్రీ చింతకింది రవి కుటుంబానికి సంఘం అండగా నిలిచింది. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రవి కుటుంబాని…