తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల తరపున ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ ను ఖండించారు.
ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం: ప్రభుత్వ విప్ విజయరామణారావు
Share:

సారాంశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల తరపున ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ ను ఖండించారు.









