జెడ్పీహెచ్ఎస్ తాండూర్లో 2010 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 16 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో, విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
పూర్వ విద్యార్థులు తమ బాల్య స్నేహాలను, ఉపాధ్యాయుల బోధనలను, మరియు సహచర విద్యార్థులతో కలిసిన అనుభవాలను పంచుకున్నారు.
వివిధ రంగాల్లో స్థిరపడిన వారు, ఈ సమ్మేళనం ద్వారా స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడారు.
పూర్వ విద్యార్థులు 16 సంవత్సరాల విరామం తరువాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.











