
మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రఘునాథ్ వెరబెల్లి హాజరై విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్, జామెట్రీ బాక్సులు అందజేశారు.



















