
హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



















