
జిల్లాలో భూ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో జరిగిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు.



















